Anantapur Tour: వైఎస్ జగన్ రేపు అనంతపురం పర్యటన, వివాహ వేడుకకు హాజరు

YSR Praja News : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఆదివారం, నవంబర్ 23) అనంతపురం జిల్లాలో…

నంద్యాలలో అధికార దుర్వినియోగం.. సీఐపై డీపీసీఏ ఆగ్రహం

YSR Praja News : నంద్యాల: అక్రమ కేసులు బనాయించి వ్యక్తిపై రౌడీషీట్ ఓపెన్ చేసిన ఘటనపై జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీ (డీపీసీఏ) తీవ్రంగా స్పందించింది.…

పైరసీ నెట్‌వర్క్ గుట్టురట్టు – ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాలపై విచారణ

YSR Praja News : పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం అయింది. రవికి సంబంధించిన ఆరు…

Reliance Industries రష్యా చమురు దిగుమతులకు బ్రేక్ – జామ్‌నగర్ రిఫైనరీలో కీలక మార్పులు

YSR Praja News : న్యూఢిల్లీ: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న తమ ఎగుమతి కేంద్రిత రిఫైనరీ యూనిట్‌కు సంబంధించి రష్యా నుంచి చమురు దిగుమతులను రిలయన్స్ ఇండస్ట్రీస్…

హిడ్మా ఎన్కౌంటర్‌పై తీవ్ర ఆరోపణలు – దేశవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టుల పిలుపు

YSR Praja News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక ఘటనపై వివాదం తీవ్రంగా కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు…

Sankranti Holidays 2026: తెలంగాణలో పాఠశాలలకు కీలక అప్‌డేట్

YSR Praja News : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ఈ ఏడాది సంక్రాంతి సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగ…

కృష్ణా జలాలపై ఏపీ ప్రయోజనాలను కాపాడాలి: చంద్రబాబుకు వైఎస్ జగన్ కీలక లేఖ

YSR Praja News : తాడేపల్లి: కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం సమర్థంగా కాపాడాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్…

“తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల భూ కుంభకోణం: సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు”

YSR Praja News హైదరాబాద్ / తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.…

గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

YSR Praja News : హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం…

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ పర్యటనతో జనసంద్రం – కోర్టు హాజరు పూర్తిచేసుకుని లోటస్‌ పాండ్‌కు చేరుకున్న మాజీ సీఎం

YSR Praja News : హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో భారీ రద్దీ నెలకొంది. బేగంపేట విమానాశ్రయం…