​కాకినాడలో ఘోర విషాదం.. బాణసంచా ఫ్యాక్టరీ పేలి 23 మంది సజీవ దహనం!

YSR Praja News Telugu : కాకినాడ జిల్లాలో శనివారం గుండెలను పిండేసే అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట మండల పరిధిలోని వేట్లపాలెంలో ఉన్న ఓ…

ఏపీలో పాలు, నీళ్లు తాగితే ప్రాణాలు పోవాల్సిందేనా? చంద్ర బాబు సర్కార్‌పై జగన్ ఫైర్!

“ఏపీలో పాలు, నీళ్లు తాగితే ప్రాణాలు పోవాల్సిన దుస్థితి నెలకొందని, రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు…”…

“కింద పడితేనే ఎముకలు విరిగాయా..?” – రఘురామ గాయంపై ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సంచలన ట్వీట్!

YSR Praja News Telugu : తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (RRR) మధ్య…

నెల్లూరు మేయర్ ఎన్నిక: పీఠం దక్కించుకునేది ఆమేనా? కార్పొరేషన్ వద్ద టెన్షన్ టెన్షన్!

YSR Praja News Telugu : నెల్లూరు: జిల్లా రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా…

పాలల్లో విషం? రాజమండ్రి ఘటనతో ఏపీ ఉలిక్కిపాటు! 100 మందికి పైగా అస్వస్థత.. అసలేం జరిగింది?”

YSR Praja News Telugu : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో కల్తీ పాలు పలు కుటుంబాలపై పెను విషాదాన్ని మోపాయి. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్…

తిరుమల లడ్డూ వివాదం: శాసనమండలిలో వైసీపీ సింహగర్జన.. చర్చకు తప్పించుకుంటున్న కూటమి ప్రభుత్వం?

YSR Praja News Telugu : గత ఐదు రోజులుగా శాసనమండలిలో లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సమగ్ర చర్చ జరగాలి అని వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.…

​క్యూ లైన్లలో జనం లేరు.. మరి లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కూటమి కుట్రలను బట్టబయలు చేసిన వైఎస్ఆర్ సీపీ!

YSR Praja News Telugu : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం వెలువడిన గణాంకాలు ప్రజాస్వామ్యంపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)…

మద్యం కేసు మళ్లీ హాట్ టాపిక్: వాసుదేవరెడ్డి అరెస్ట్‌పై రాజకీయ దుమారం

YSR Praja News Telugu : అమరావతి: ఏపి మద్యం అక్రమ వ్యవహారాల కేసులో కీలక నిందితుడిగా పేర్కొనబడుతున్న ఏపి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APBCL) మాజీ…

తిరుమలలో నిండిపోయిన కంపార్టుమెంట్లు: నిన్న ఒక్కరోజే 3.46 కోట్ల హుండీ ఆదాయం.. శిలాతోరణం వరకు క్యూలైన్లు!

YSR Praja News Telugu : తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ (వారాంతం) కావడం, సెలవు దినాలు తోడవడంతో శ్రీవారి…

“భోలే బాబా వెనుక ఆలీబాబా ఆయనేనా?”.. ఏపీ శాసనమండలిలో దద్దరిల్లిన నినాదాలు, మైకు విసిరికొట్టిన మంత్రి!

YSR Praja News Telugu : అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శుక్రవారం తీవ్ర దుమారం మధ్య అతి తక్కువ సమయంలోనే ముగిశాయి. కేవలం ఆరు నిమిషాల…