చంద్రబాబు దిగజారిన రాజకీయాలు: మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్

YSR Praja News : తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అధికార దాహంతో చంద్రబాబు అతి దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో…

తాడేపల్లి: ఏపీలో పోర్టుల అభివృద్ధిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

YSR Praja News: తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ప్రధాన శక్తి అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి…

ఉపాధి హామీ పథకంలో నూతన మార్పులు: కూలీలకు రోజూ రెండు సార్లు ముఖ హాజరు తప్పనిసరి

YSR Praja News : అమరావతి: ఉపాధి హామీ పథకంలో రోజువారీగా పనులకు హాజరయ్యే కూలీలకు ఇప్పుడు ఉద్యోగుల తరహాలోనే ముఖ ఆధారిత హాజరు విధానం అమలు…

విశాఖ భూముల దోపిడీ తీవ్రం: రైతుల గిట్టుబాటు ధరలపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం

YSR Praja News : విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.…

పార్లమెంట్ సమావేశాలపై వైఎస్ జగన్ కీలక మార్గదర్శకాలు – రైతుల సమస్యలపై గళమెత్తాలని ఆదేశం

YSR Praja News : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రేపు (డిసెంబర్ 1, సోమవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు,…

విజయనగరం సైనిక్ వెల్ఫేర్ వివాదంపై హైకోర్టు ఆగ్రహం – ప్రసాదరావే చట్టబద్ధ అధికారి

YSR Praja News : విజయనగరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో చోటుచేసుకున్న వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆక్షేపనలు వ్యక్తం చేసింది. సహచర అధికారిపై మరొక…

అమరావతిని అడ్డంపెట్టుకుని దోపిడీ చేస్తున్న చంద్రబాబు – అంబటి రాంబాబు ఫైర్

YSR Praja News : తాడేపల్లి: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజలను దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు.…

పెంచలయ్య హత్యపై కాకాణి ఆగ్రహం: ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ విమర్శలు

YSR Praja News : నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నదనే మరో నిదర్శనం ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య హత్య అని వైఎస్సార్సీపీ…

ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి: ఐదుగురు మృతిచెందిన విషాదం

YSR Praja News : కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలు బలిగొంది. రెండు కార్లు…

వివేకా హత్యకేసులో సంచలన వివరాలు: కుటుంబ వేధింపులపై కోర్టులో ఆరోపణలు

YSR Praja News : హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో పిటిషనర్ నర్రెడ్డి సునీత తరఫున…