తమ్ముడి కంపెనీకి రూ.135 కోట్ల ప్రభుత్వ భూమి.. సీఎం రేవంత్ రెడ్డిపై అబ్దుల్ వాహాబ్ సంచలన ఆరోపణలు!
YSR Praja News Telugu:హైదరాబాద్:తెలంగాణలో ప్రజా పాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములను దోచిపెడుతున్నారని…
