వికారాబాద్ DCC అధ్యక్షుడిగా ధారసింగ్ – అభినందనలు తెలిపిన దొరశెట్టి సత్యమూర్తి

YSR Praja News Telugu : వికారాబాద్: వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షునిగా నియమితులైన ధారసింగ్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొరశెట్టి…

స్పీకర్ నోటీసులపై ఉత్కంఠ.. గడువు ముగిసినా సమాధానం లేని ఎమ్మెల్యేలు

YSR Praja News : హైదరాబాద్: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ జారీ చేసిన నోటీసుల గడువు ఆదివారం నాటికి ముగిసింది.…

బెంగళూరులో సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్‌ ముగింపు వేడుకలు – హాజరైన వైఎస్ జగన్, కేటీఆర్

YSR Praja News Telugu : బెంగళూరు: అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ది సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్’ చివరి దశ పోటీలు ఘనంగా ముగిశాయి. బెంగళూరులోని సర్జ్…

కాగ్ నివేదికతో కాంగ్రెస్ అప్పుల లెక్కలు బట్టబయలు: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

YSR Praja News : హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్…

పైరసీ నెట్‌వర్క్ గుట్టురట్టు – ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాలపై విచారణ

YSR Praja News : పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం అయింది. రవికి సంబంధించిన ఆరు…

హిడ్మా ఎన్కౌంటర్‌పై తీవ్ర ఆరోపణలు – దేశవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టుల పిలుపు

YSR Praja News : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక ఘటనపై వివాదం తీవ్రంగా కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు…

Sankranti Holidays 2026: తెలంగాణలో పాఠశాలలకు కీలక అప్‌డేట్

YSR Praja News : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ఈ ఏడాది సంక్రాంతి సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగ…

“తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల భూ కుంభకోణం: సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు”

YSR Praja News హైదరాబాద్ / తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.…

గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

YSR Praja News : హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం…

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ పర్యటనతో జనసంద్రం – కోర్టు హాజరు పూర్తిచేసుకుని లోటస్‌ పాండ్‌కు చేరుకున్న మాజీ సీఎం

YSR Praja News : హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో భారీ రద్దీ నెలకొంది. బేగంపేట విమానాశ్రయం…