భారీగా పెరిగిన ఎండలు: రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు మండిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్తో పాటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది.
YSR Praja News Telugu : తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి కాలం ఇంకా పూర్తిగా ముగియకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్ర స్థాయిలో…
