మే డే స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్ధం: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్

YSR Praja News Telugu : వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం కరణ్‌కోట్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కర్మాగారం ఎదుట ప్రపంచ కార్మిక దినోత్సవం…

కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’.. రేవంత్ సర్కార్, బీజేపీలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

YSR Praja News Telugu : తెలంగాణ భవన్‌లో సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్…

తాండూరులో పశువుల వ్యాపారులపై వేధింపులు ఆపాలి: డీఎస్పీకి దళిత, మైనార్టీ సంఘాల వినతి!

YSR Praja News Telugu : తాండూరు రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని తాండూరు నియోజకవర్గ పరిధిలో పశువుల వ్యాపారులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని దళిత, ప్రజా…

​బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు!

YSR Praja News Telugu : హైదరాబాద్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు కాస్త ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన…

ట్రంప్ చైనా పర్యటనలో హైడ్రామా: గూఢచర్య భయంతో చెత్తబుట్టలో చైనా వస్తువులు.. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ‘నో ఎంట్రీ’!

YSR Praja News Telugu : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా చైనా పర్యటన ఆద్యంతం ఆసక్తికర పరిణామాలకు, తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా నిలిచింది. ఇరు…

గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుంది? టీటీడీ నెయ్యి, కాపులపై దాడుల వ్యవహారంలో పేర్ని నాని సంచలన ఆరోపణలు

YSR Praja News Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం…

విజయ్ సీఎం అయితే నన్ను చంపేస్తున్నారు”.. మంగళగిరి మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

YSR Praja News Telugu : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న…

బండి భగీరథ్ పోక్సో కేసు: ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు రిజర్వ్

YSR Praja News Telugu : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి…

రాత్రి 9 గంటలకు 34 డిగ్రీల వేడి.. హైదరాబాద్ ప్రజలకు నిద్రలేని రాత్రులు!

YSR Praja News Telugu : హైదరాబాద్: మండువేసవిలో ప్రజలు పగటి ఎండల కంటే రాత్రిపూట ఉక్కపోతతోనే ఎక్కువ సతమతమవుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో…

చంద్రబాబువి ‘పబ్లిసిటీ’ రాజకీయం.. రూల్స్ ప్రజలకేనా? ప్రభుత్వానికి కాదా?: గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తు

YSR Praja News Telugu : విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ…