“తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల భూ కుంభకోణం: సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు”

YSR Praja News హైదరాబాద్ / తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.…

గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

YSR Praja News : హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం…

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ పర్యటనతో జనసంద్రం – కోర్టు హాజరు పూర్తిచేసుకుని లోటస్‌ పాండ్‌కు చేరుకున్న మాజీ సీఎం

YSR Praja News : హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో భారీ రద్దీ నెలకొంది. బేగంపేట విమానాశ్రయం…

అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి: తాండూర్ ప్రజాసంఘాల ఆగ్రహం

YSR Praja News : తాండూర్: ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేసుకున్న వారి పట్ల అలాగే వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు…

తెలంగాణలో కొత్త వైన్షాప్ లైసెన్సుల జారీ వేగం – ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు

YSR Praja News : హైదరాబాద్: రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న 2025–27 ఎక్సైజ్ పాలసీ దృష్ట్యా, కొత్తగా వైన్షాపులు పొందిన వారికి లైసెన్సులు…

వైఎస్‌ జగన్ చేతుల మీదుగా మోక్షితా రెడ్డికి నామకరణం

YSR Praja News : మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనాదేవి దంపతులు తమ చిన్నారి కుమార్తెకు నామకరణం చేయించాలని ఆశిస్తూ బుధవారం తాడేపల్లిలోని…

ఎర్రకోట పేలుళ్ల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు!

YSR Praja News : ఎర్రకోట బాంబు పేలుళ్ల కేసును పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన వివరాలు…

తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నేతల సమావేశం – పార్టీ బలోపేతంపై చర్చలు

YSR Praja News: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, డివిజన్ ఇంచార్జీలు, కార్యకర్తల ప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో ముఖ్య సమావేశం జరిగింది. పార్టీ కార్యక్రమాలను గ్రామ,…

తిరుమలలో ఉచిత దర్శనానికి 17 కంపార్ట్‌మెంట్లు ఫుల్

YSR Praja News : తిరుమలలో భక్తుల సందర్శన రద్దీ మంగళవారం కూడా సాధారణంగానే కొనసాగింది. ఉచిత సర్వదర్శనం కోసం ఏర్పాటుచేసిన కంపార్ట్‌మెంట్‌లలో 17 వరకు భర్తీ…

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ – ఓటర్ల మౌనం మిస్టరీగా మారింది

YSR Praja News : హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రచారానికి నేటితో ముగింపు పలుకుతుండగా, మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది.…