ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: తాండూరులో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీల ఏర్పాటు

YSR Praja News Telugu : తాండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ, ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త…

కొత్తూరు మున్సిపాలిటీలో 4.వ వార్డు లో జాతీయ జెండా ఎగరవేసిన* *సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్* కొత్తూరు మున్సిపాలిటీ 4.వ వార్డు హనుమాన్ గుడి దగ్గర 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.4.వ వార్డు హనుమాన్ గుడి ఆవరణలో జరిగిన కార్యక్రమం లో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతపై మాట్లాడిన సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో *4.వ వార్డు కౌన్సిలర్ సోంబ్ల నాయక్* , మరియు యూత్ లీడర్లు,వార్డు పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

YSR Praja News Telugu : భారతదేశ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే జాతీయ పండుగల్లో ఒకటి. స్వాతంత్ర్యం సాధించిన అనంతరం దేశానికి రాజ్యాంగం…

భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది? వెనుక ఉన్న అమరవీరుల త్యాగగాథ | స్పెషల్ స్టోరీ

భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది? అనే ప్రశ్న ప్రతి భారతీయుడి మనసులో ఉంటుంది. ఈ స్వేచ్ఛ వెనుక అనేక మంది అమరవీరుల త్యాగాలు, దీర్ఘకాల పోరాటాలు ఉన్నాయి……

తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్‌గా మహమ్మద్ ముజఫర్ నియామకం

YSR Praja News Telugu : మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమ లక్ష్యంగా నిరంతరం పోరాటం సాగిస్తున్న తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల…

తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ కరీం నియామకం

YSR Praja News Telugu : మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమం లక్ష్యంగా నిరంతరం పోరాటం సాగిస్తున్న తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి…

తెలంగాణ సాయుధ పోరాట నేపథ్య చిత్రం ‘గొల్ల రామవ్వ’ OTT రిలీజ్ – ఎందుకు చూడాలో తెలుసుకోండి

YSR Praja News Telugu : తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యాయం అయిన తెలంగాణ సాయుధ పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రం ‘గొల్ల రామవ్వ’ ఇప్పుడు…

ఓటు హక్కు మీ భవిష్యత్‌ను మార్చుతుంది: జాతీయ ఓటర్ దినోత్సవం ప్రత్యేక కథనం

YSR Praja News Telugu : భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందింది. కోట్లాది మంది ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని…

అదృశ్యమవుతున్న భవిష్యత్: మిస్సింగ్ పిల్లలపై స్పెషల్ రిపోర్ట్

YSR Praja News Telugu : భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు అదృశ్యమవుతున్న ఘటనలు నమోదు అవుతున్నాయి. చిన్నారులు ఇంటి నుంచి బయటకు వెళ్లి…

హైదరాబాద్‌లో శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? గాలి కాలుష్యంపై షాకింగ్ నిజాలు

YSR Praja News Telugu : హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో ఒకటి. ఐటీ పరిశ్రమలు, విద్యా సంస్థలు, వైద్య సౌకర్యాలు, రియల్…