ప్రభుత్వ భూముల కబ్జాదారులతో అధికారుల కుమ్మక్కు: సర్వేయర్‌ను సస్పెండ్ చేయాలి, ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం, సిఐటియు డిమాండ్

YSR Praja News Telugu : బషీరాబాద్: ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. భూ కబ్జాదారులకు…

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి: మోడీ ప్రభుత్వ కార్పొరేట్ దోపిడీపై తాండూర్‌లో ప్రజాసంఘాల ఉధృత నిరసన

YSR Praja News Telugu :తాండూర్‌లో ప్రజాసంఘాల ఉధృత నిరసన తాండూర్: దేశవ్యాప్తంగా నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, మరియు వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా తాండూర్…

మే డే స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్ధం: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్

YSR Praja News Telugu : వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం కరణ్‌కోట్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కర్మాగారం ఎదుట ప్రపంచ కార్మిక దినోత్సవం…

తాండూరులో పశువుల వ్యాపారులపై వేధింపులు ఆపాలి: డీఎస్పీకి దళిత, మైనార్టీ సంఘాల వినతి!

YSR Praja News Telugu : తాండూరు రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని తాండూరు నియోజకవర్గ పరిధిలో పశువుల వ్యాపారులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని దళిత, ప్రజా…

బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి: ప్రజా సంఘాల డిమాండ్

YSR Praja News Telugu : తాండూర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్.. ఒక 17 ఏళ్ల…

మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేంద్ర మంత్రి కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్

YSR Praja News Telugu : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వేళ ఉద్రిక్తత: తాండూరులో అబ్దుల్ వాహాబ్ ముందస్తు అరెస్ట్

YSR Praja News Telugu : తాండూరు, మే 08: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటిస్తున్న…

తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డిపై మైనార్టీ నేతల ఆగ్రహం.. ఓట్లు వేయించుకుని మోసం చేశారని అబ్దుల్ వాహాబ్ ధ్వజం

YSR Praja News Telugu : తాండూరు: ఎన్నికల సమయంలో మైనార్టీల ఓట్లతో గెలుపొంది, తీరా అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ మరియు పార్టీ పదవుల పంపిణీలో వారిని…

తాండూరులో డబుల్ బెడ్‌రూం ఇండ్ల రగడ: పక్కదారి పడుతున్న పేదల ఇళ్లు

YSR Praja News Telugu : GMK ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘లక్కీ డ్రా’ ద్వారా పంపిణీ చేయడంపై భగ్గుమన్న ప్రజా సంఘాలు నిజమైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాలని…

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని. మార్చి ఏప్రిల్ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు

YSR Praja News Telugu : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాలకు, పేద ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా (ASHA) వర్కర్లది కీలక…