పెంచలయ్య హత్యపై కాకాణి ఆగ్రహం: ఏపీలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ విమర్శలు

YSR Praja News : నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నదనే మరో నిదర్శనం ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య హత్య అని వైఎస్సార్సీపీ…

విజయవాడలో పరకామణి వ్యవహారం: సీఐడీ ఎదుట వైవీ సుబ్బారెడ్డి వాంగ్మూలం

YSR Praja News : పరకామణి అంశానికి సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఐడీ ఎదుట…

తాడేపల్లిలో జ్యోతిరావ్ పూలేకు వైఎస్ జగన్ ఘన నివాళులు

YSR Praja News : తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  …

కడప పర్యటన ముగింపు: రైతులు, ప్రజల సమస్యలు విన్న వైఎస్ జగన్

YSR Praja News : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూడు రోజుల వైయస్సార్ కడప జిల్లా పర్యటనను గురువారం విజయవంతంగా ముగించారు. పులివెందులలోని…

పులివెందులలో జగన్ ప్రజా దర్బార్‌… వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

YSR Praja News : వైఎస్సార్ జిల్లా, పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందులకు రాకతో పట్టణం కిక్కిరిసిపోయింది. భాకరాపురంలోని తన…

నేటి నుంచి వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన | షెడ్యూల్ ప్రకటించిన వైసీపీ

YSR Praja News Telugu : అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లా…

రైతులకు అన్యాయం – చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

YSR Praja News. : తాడేపల్లి: రైతుల కష్టాలను పూర్తిగా విస్మరించి, కేవలం ప్రకటనలతో కాలం వెలదీస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్…

తిరుమల లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారాలు – వైవీ సుబ్బారెడ్డి ఖండన

YSR Praja News : తిరుమల లడ్డూ తయారీలో 2019 నుంచి 2024 వరకు నకిలీ నెయ్యి వాడారన్న ఆరోపణలను మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…

Anantapur Tour: వైఎస్ జగన్ రేపు అనంతపురం పర్యటన, వివాహ వేడుకకు హాజరు

YSR Praja News : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఆదివారం, నవంబర్ 23) అనంతపురం జిల్లాలో…

నంద్యాలలో అధికార దుర్వినియోగం.. సీఐపై డీపీసీఏ ఆగ్రహం

YSR Praja News : నంద్యాల: అక్రమ కేసులు బనాయించి వ్యక్తిపై రౌడీషీట్ ఓపెన్ చేసిన ఘటనపై జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీ (డీపీసీఏ) తీవ్రంగా స్పందించింది.…