చంద్రబాబు స్టీల్ ప్లాంట్ వైఖరిపై జగన్ ఫైర్: ఎన్నికల ముందు ఏమన్నారు?

YSR Praja News : తాడేపల్లి: విశాఖ ఉక్కు ప్లాంట్ విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి…

అమరావతి: చంద్రబాబు కేసులపై పత్రాల గోప్యత ఎందుకు? – సీనియర్ న్యాయవాది ప్రశ్నలు

YSR Praja News: అమరావతి: చంద్రబాబు కేసులపై పత్రాల గోప్యత ఎందుకు? – సీనియర్ న్యాయవాది ప్రశ్నలు   అవినీతి, అక్రమాల ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

రేపు జగన్ ప్రెస్ మీట్: తాడేపల్లిలో కీలక వ్యాఖ్యలకు ఆసక్తి

YSR Praja News : తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం, డిసెంబర్ 4) ముఖ్య ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని…

సవాళ్లను జయిస్తున్న దివ్యాంగులకు జగన్ అభినందనలు

YSR Praja News : తాడేపల్లి: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని, అభిలాషను గుర్తిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.…

చంద్రబాబు దిగజారిన రాజకీయాలు: మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్

YSR Praja News : తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అధికార దాహంతో చంద్రబాబు అతి దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో…

విజయవాడలో కలకలం: జోగి రాజీవ్‌కు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ

YSR Praja News : విజయవాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నదన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి…

విశాఖ భూముల దోపిడీ తీవ్రం: రైతుల గిట్టుబాటు ధరలపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం

YSR Praja News : విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.…

పార్లమెంట్ సమావేశాలపై వైఎస్ జగన్ కీలక మార్గదర్శకాలు – రైతుల సమస్యలపై గళమెత్తాలని ఆదేశం

YSR Praja News : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రేపు (డిసెంబర్ 1, సోమవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు,…

విజయనగరం సైనిక్ వెల్ఫేర్ వివాదంపై హైకోర్టు ఆగ్రహం – ప్రసాదరావే చట్టబద్ధ అధికారి

YSR Praja News : విజయనగరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో చోటుచేసుకున్న వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆక్షేపనలు వ్యక్తం చేసింది. సహచర అధికారిపై మరొక…

అమరావతిని అడ్డంపెట్టుకుని దోపిడీ చేస్తున్న చంద్రబాబు – అంబటి రాంబాబు ఫైర్

YSR Praja News : తాడేపల్లి: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజలను దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు.…