కొత్తూరు మున్సిపాలిటీలో 4.వ వార్డు లో జాతీయ జెండా ఎగరవేసిన* *సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్* కొత్తూరు మున్సిపాలిటీ 4.వ వార్డు హనుమాన్ గుడి దగ్గర 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.4.వ వార్డు హనుమాన్ గుడి ఆవరణలో జరిగిన కార్యక్రమం లో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతపై మాట్లాడిన సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో *4.వ వార్డు కౌన్సిలర్ సోంబ్ల నాయక్* , మరియు యూత్ లీడర్లు,వార్డు పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

YSR Praja News Telugu : భారతదేశ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే జాతీయ పండుగల్లో ఒకటి. స్వాతంత్ర్యం సాధించిన అనంతరం దేశానికి రాజ్యాంగం…

తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్‌గా మహమ్మద్ ముజఫర్ నియామకం

YSR Praja News Telugu : మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమ లక్ష్యంగా నిరంతరం పోరాటం సాగిస్తున్న తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల…

తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ కరీం నియామకం

YSR Praja News Telugu : మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమం లక్ష్యంగా నిరంతరం పోరాటం సాగిస్తున్న తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి…

హైదరాబాద్‌లో శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? గాలి కాలుష్యంపై షాకింగ్ నిజాలు

YSR Praja News Telugu : హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో ఒకటి. ఐటీ పరిశ్రమలు, విద్యా సంస్థలు, వైద్య సౌకర్యాలు, రియల్…

వికారాబాద్ గిరిజన ఆశ్రమ కార్మికులకు 9 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి: సీఐటీయూ డిమాండ్

YSR Praja News Telugu : వికారాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ వసతి గృహాలలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను…

అంగన్వాడీ టీచర్లపై అదనపు పనిభారం తగ్గించాలి – ఫిబ్రవరి 12 జాతీయ సమ్మెకు సిఐటియు పిలుపు

YSR Praja News Telugu : కోడంగల్: సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోడంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన నూతన కమిటీని…

కేటీఆర్ సిట్ వ్యాఖ్యలు: ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ ప్రభుత్వంపై సెటైర్లు

కేటీఆర్ సిట్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం సృష్టించాయి. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర…

సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలపై ప్రేమను పదవులతో నిరూపించాలి: అబ్దుల్ వాహాబ్ డిమాండ్

YSR Praja News Telugu : కొడంగల్ కేంద్రంగా మైనార్టీల రాజకీయ హక్కులపై గళమెత్తిన టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన…

పార్టీలకు అతీతంగా ఐక్యత అవసరం: మైనారిటీలకు అబ్దుల్ వాహాబ్ సందేశం

YSR Praja News Telugu : హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ తనకు నచ్చిన రాజకీయ పార్టీని, నాయకుడిని లేదా సంస్థను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని తెలంగాణ…

హరీశ్ రావు సిట్ నోటీసులు: రేవంత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు | Telangana News

ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం విచారణ వేగవంతం చేస్తామని చెబుతుండగా, మరోవైపు ప్రతిపక్షం దీనిని రాజకీయ కక్ష సాధింపుగా…