మన హక్కుల కోసం ఒక్కటవుదాం: పెద్దేముల్ మండల మైనార్టీలకు అఫ్రోజ్ ఖాన్ పిలుపు
YSR Praja News Telugu : పెద్దేముల్ మండల మైనార్టీలకు ఐక్యత పిలుపు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అవగాహన సందేశం పెద్దేముల్…
రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఎంఆరోగా షాబాద్ ఎంఆరో అన్వర్ ఎంపిక – కోళ్ళ యదయ్య ఘన సన్మానం
రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఎంఆరోగా షాబాద్ ఎంఆరో అన్వర్ ఎంపిక – కాంగ్రెస్ పార్టీ నాయకులు కోళ్ళ యదయ్య ఘన సన్మానం YSR Praja News Telugu…
ప్రపంచ బీఫ్ వ్యాపారంలో భారత్ దూసుకుపోతుంది: టాప్ ర్యాంకింగ్ వివరాలు
ప్రపంచ బీఫ్ వ్యాపారంలో భారతదేశం మూడో స్థానంలో నిలవడం ప్రస్తుతం అంతర్జాతీయంగా విశేష చర్చగా మారింది. ప్రపంచ ఆహార మార్కెట్లో బీఫ్ డిమాండ్ వేగంగా పెరుగుతుండటంతో అనేక…
TSMHPS నిజామాబాద్ పట్టణ కన్వీనర్గా నదీమ్ అహ్మద్ నియామకం
YSR Praja News Telugu : నిజామాబాద్: తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి (TSMHPS) నిజామాబాద్ పట్టణ నూతన కన్వీనర్గా యువ నాయకుడు శ్రీ…
ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: తాండూరులో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీల ఏర్పాటు
YSR Praja News Telugu : తాండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ, ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త…
కొత్తూరు మున్సిపాలిటీలో 4.వ వార్డు లో జాతీయ జెండా ఎగరవేసిన* *సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్* కొత్తూరు మున్సిపాలిటీ 4.వ వార్డు హనుమాన్ గుడి దగ్గర 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.4.వ వార్డు హనుమాన్ గుడి ఆవరణలో జరిగిన కార్యక్రమం లో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతపై మాట్లాడిన సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో *4.వ వార్డు కౌన్సిలర్ సోంబ్ల నాయక్* , మరియు యూత్ లీడర్లు,వార్డు పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
YSR Praja News Telugu : భారతదేశ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే జాతీయ పండుగల్లో ఒకటి. స్వాతంత్ర్యం సాధించిన అనంతరం దేశానికి రాజ్యాంగం…
భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది? వెనుక ఉన్న అమరవీరుల త్యాగగాథ | స్పెషల్ స్టోరీ
భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది? అనే ప్రశ్న ప్రతి భారతీయుడి మనసులో ఉంటుంది. ఈ స్వేచ్ఛ వెనుక అనేక మంది అమరవీరుల త్యాగాలు, దీర్ఘకాల పోరాటాలు ఉన్నాయి……
తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్గా మహమ్మద్ ముజఫర్ నియామకం
YSR Praja News Telugu : మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమ లక్ష్యంగా నిరంతరం పోరాటం సాగిస్తున్న తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల…
