Author: ysrprajanews
తెలంగాణ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ – సోమవారం విచారణ
సెప్టెంబర్ 29న దాఖలైన ఈ పిటిషన్పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ జరపనుంది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల…
తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక భేటీ – పార్టీ వ్యూహాలపై చర్చకు రంగం సిద్ధం
YSR Praja News : గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) మరోసారి పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు.…
ఏపీలో అక్రమ కేసులు.. ప్రజల గొంతుకను ఎవరు ఆపలేరు: తడక జగదీశ్వర్ గుప్తా
YSR Praja News : ఆలంపూర్: ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని వైఎస్ఆర్సిపి సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా దంపతులు…
విజయవాడ దసరా ఉత్సవాల్లో హెలి జాయ్ రైడ్స్కి ప్రజల నుండి అద్భుత స్పందన
YSR Praja News : విజయవాడ: దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన హెలి జాయ్ రైడ్ కార్యక్రమానికి నగర ప్రజలు, భక్తులు, పర్యాటకులు భారీగా స్పందిస్తున్నారు. విజయవాడ…
హైదరాబాద్లో కాలనీలో కలకలం: టీవీలు, ఏసీలు వరుసగా పేలుడు
YSR Praja News : హైదరాబాద్: సాధారణంగా సినిమాల్లోనే చూసే సన్నివేశం నిజంగా నగరంలో చోటుచేసుకుంది. పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని టీవీ…
దసరా సందడి: తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి
YSR Praja News : హైదరాబాద్: తెలంగాణలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దసరా పండుగ సందర్భంగా మందుబాబులు భారీగా కొనుగోళ్లు చేశారు. ముఖ్యంగా…
కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
YSR Praja News : కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని తమిళగ…
అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత
YSR Praja News : తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు…
