ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: తాండూరులో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీల ఏర్పాటు

YSR Praja News Telugu : తాండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ, ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త…

కొత్తూరు మున్సిపాలిటీలో 4.వ వార్డు లో జాతీయ జెండా ఎగరవేసిన* *సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్* కొత్తూరు మున్సిపాలిటీ 4.వ వార్డు హనుమాన్ గుడి దగ్గర 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.4.వ వార్డు హనుమాన్ గుడి ఆవరణలో జరిగిన కార్యక్రమం లో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతపై మాట్లాడిన సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో *4.వ వార్డు కౌన్సిలర్ సోంబ్ల నాయక్* , మరియు యూత్ లీడర్లు,వార్డు పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

YSR Praja News Telugu : భారతదేశ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే జాతీయ పండుగల్లో ఒకటి. స్వాతంత్ర్యం సాధించిన అనంతరం దేశానికి రాజ్యాంగం…

తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్‌గా మహమ్మద్ ముజఫర్ నియామకం

YSR Praja News Telugu : మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమ లక్ష్యంగా నిరంతరం పోరాటం సాగిస్తున్న తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల…

తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ కరీం నియామకం

YSR Praja News Telugu : మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమం లక్ష్యంగా నిరంతరం పోరాటం సాగిస్తున్న తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి…

హైదరాబాద్‌లో శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? గాలి కాలుష్యంపై షాకింగ్ నిజాలు

YSR Praja News Telugu : హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో ఒకటి. ఐటీ పరిశ్రమలు, విద్యా సంస్థలు, వైద్య సౌకర్యాలు, రియల్…

ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ డ్రామా – సిట్ విచారణపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

YSR Praja News Telugu : హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ కాలక్షేపం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

వికారాబాద్ గిరిజన ఆశ్రమ కార్మికులకు 9 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి: సీఐటీయూ డిమాండ్

YSR Praja News Telugu : వికారాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ వసతి గృహాలలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను…

అంగన్వాడీ టీచర్లపై అదనపు పనిభారం తగ్గించాలి – ఫిబ్రవరి 12 జాతీయ సమ్మెకు సిఐటియు పిలుపు

YSR Praja News Telugu : కోడంగల్: సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోడంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన నూతన కమిటీని…

కేటీఆర్ సిట్ వ్యాఖ్యలు: ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ ప్రభుత్వంపై సెటైర్లు

కేటీఆర్ సిట్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం సృష్టించాయి. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర…