తాడేపల్లి: జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో అసహనం

YSR Praja News Telugu : తాడేపల్లి: రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలతో కూటమి నాయకులు ఇబ్బంది పడుతున్నారని…

చంద్రబాబు స్టీల్ ప్లాంట్ వైఖరిపై జగన్ ఫైర్: ఎన్నికల ముందు ఏమన్నారు?

YSR Praja News : తాడేపల్లి: విశాఖ ఉక్కు ప్లాంట్ విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి…

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

YSR Praja News Telugu : రెండు తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి   జాగ్రత్తలు పాటిస్తే సులభంగా తగ్గే వ్యాధి – వైద్యుల సూచనలు…

రైతు సమస్యలు పెరుగుతున్నాయి… బాబు పాలనపై జగన్ ఆగ్రహం”

YSR Praja News : తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.…

అమరావతి: చంద్రబాబు కేసులపై పత్రాల గోప్యత ఎందుకు? – సీనియర్ న్యాయవాది ప్రశ్నలు

YSR Praja News: అమరావతి: చంద్రబాబు కేసులపై పత్రాల గోప్యత ఎందుకు? – సీనియర్ న్యాయవాది ప్రశ్నలు   అవినీతి, అక్రమాల ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

రేపు జగన్ ప్రెస్ మీట్: తాడేపల్లిలో కీలక వ్యాఖ్యలకు ఆసక్తి

YSR Praja News : తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం, డిసెంబర్ 4) ముఖ్య ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని…

సవాళ్లను జయిస్తున్న దివ్యాంగులకు జగన్ అభినందనలు

YSR Praja News : తాడేపల్లి: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని, అభిలాషను గుర్తిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.…

చంద్రబాబు దిగజారిన రాజకీయాలు: మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్

YSR Praja News : తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అధికార దాహంతో చంద్రబాబు అతి దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో…

తాడేపల్లి: ఏపీలో పోర్టుల అభివృద్ధిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

YSR Praja News: తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ప్రధాన శక్తి అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి…

ఉపాధి హామీ పథకంలో నూతన మార్పులు: కూలీలకు రోజూ రెండు సార్లు ముఖ హాజరు తప్పనిసరి

YSR Praja News : అమరావతి: ఉపాధి హామీ పథకంలో రోజువారీగా పనులకు హాజరయ్యే కూలీలకు ఇప్పుడు ఉద్యోగుల తరహాలోనే ముఖ ఆధారిత హాజరు విధానం అమలు…