హిల్ట్ పాలసీ భూ కుంభకోణం: ఎవరి కోసం ఈ పాలసీ? రాజకీయాల్లో మళ్లీ మంటలు!

YSR Praja News : హైదరాబాద్: తెలంగాణలో హిల్ట్ పాలసీ భూ వ్యవహారంపై రాజకీయ వేడి చుట్టుముట్టింది. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వేల కోట్లు విలువైన భూములను…

కేటీఆర్ ఫైర్: కుత్బుల్లాపూర్‌లో హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ఆందోళన

YSR Praja News: కుత్బుల్లాపూర్/హైదరాబాద్‌: తెలంగాణలో హిల్ట్ పాలసీ అమలుతో భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మేడ్చల్…

హైదరాబాద్ గాలిలో ప్రమాద ఘంటికలు..! డిసెంబర్లో రికార్డు స్థాయి కాలుష్యం

YSR Praja News Telugu : హైదరాబాద్: నగరంలో శ్వాస తీసుకోవడం కూడా పరీక్షలాంటిదైపోతోంది. మొత్తం సంవత్సరం గడుస్తున్నా.. రాజధానిలో ఒక్కరోజైనా నిజమైన “శుభ్రమైన గాలి” లభించలేదని…

బీసీలకు 42% కోటా అమలు చేయాలంటూ యువకుడి ఆత్మాహుతి యత్నం

YSR Praja News: హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్ ప్రాంతంలో గురువారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ డిమాండ్…

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

YSR Praja News Telugu : రెండు తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి   జాగ్రత్తలు పాటిస్తే సులభంగా తగ్గే వ్యాధి – వైద్యుల సూచనలు…

తెలంగాణలో ఇమామ్‌ల గౌరవవేతనం సమస్య: ప్రభుత్వం నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున నిరసనలు

YSR Praja News : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మైనారిటీల పట్ల నిర్లక్ష్య వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఇమామ్‌లు, మౌజాన్‌లకు ప్రతి నెల చెల్లించాల్సిన…

శ్రీకాంత్ చారి వర్ధంతి: ఎల్బీనగర్‌లో ఘన నివాళులు

YSR Praja News : హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో ప్రత్యేక…

తెలంగాణలో లిఫ్ట్ ప్రమాదాలు: హైకోర్టు ప్రభుత్వానికి కఠిన ఆదేశాలు

YSR Praja News : హైదరాబాద్: రాష్ట్రంలో లిఫ్ట్‌ల భద్రతా ప్రమాణాలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లిఫ్ట్, ఎలివేటర్‌లకు సంబంధించిన…

సిఐటియు తెలంగాణ 5వ మహాసభలు: కార్మికుల ఐక్యతకు పిలుపు – వికారాబాద్ సిఐటియు

YSR Praja News : తాండూర్ — వికారాబాద్ జిల్లా   సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలకు కార్మికుల ఐక్యత అవసరం: సిఐటియు పిలుపు   వికారాబాద్…

తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు: ఇకపై లోక్ భవన్

YSR Praja News : హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం అయిన ‘రాజ్ భవన్’ కొత్త పేరుతో ముందుకు సాగుతోంది. ఇకపై దాన్ని ‘లోక్ భవన్’గా…