రేపు జగన్ ప్రెస్ మీట్: తాడేపల్లిలో కీలక వ్యాఖ్యలకు ఆసక్తి

YSR Praja News : తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం, డిసెంబర్ 4) ముఖ్య ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని…

తెలంగాణలో లిఫ్ట్ ప్రమాదాలు: హైకోర్టు ప్రభుత్వానికి కఠిన ఆదేశాలు

YSR Praja News : హైదరాబాద్: రాష్ట్రంలో లిఫ్ట్‌ల భద్రతా ప్రమాణాలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లిఫ్ట్, ఎలివేటర్‌లకు సంబంధించిన…

సిఐటియు తెలంగాణ 5వ మహాసభలు: కార్మికుల ఐక్యతకు పిలుపు – వికారాబాద్ సిఐటియు

YSR Praja News : తాండూర్ — వికారాబాద్ జిల్లా   సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలకు కార్మికుల ఐక్యత అవసరం: సిఐటియు పిలుపు   వికారాబాద్…

సవాళ్లను జయిస్తున్న దివ్యాంగులకు జగన్ అభినందనలు

YSR Praja News : తాడేపల్లి: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని, అభిలాషను గుర్తిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.…

చంద్రబాబు దిగజారిన రాజకీయాలు: మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్

YSR Praja News : తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అధికార దాహంతో చంద్రబాబు అతి దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో…

పవన్ వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సెటైర్లు – క్షమాపణ చెప్పేంతవరకు సినిమాలు నో ఎంట్రీ

YSR Praja News : హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై Telangana లో రాజకీయ వేడి కొనసాగుతోంది. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే…

తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు: ఇకపై లోక్ భవన్

YSR Praja News : హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం అయిన ‘రాజ్ భవన్’ కొత్త పేరుతో ముందుకు సాగుతోంది. ఇకపై దాన్ని ‘లోక్ భవన్’గా…

పవన్ కల్యాణ్ కామెంట్లపై తెలంగాణలో కలకలం: క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రం

YSR Praja News : హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గోదావరి జిల్లాలో కనిపించే…

వివేకా హత్య కేసు: సునీతపై న్యాయవాది ఉమామహేశ్వరరావు చేసిన కీలక వ్యాఖ్యలు

YSR Praja News : హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతపై…

విజయవాడలో కలకలం: జోగి రాజీవ్‌కు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ

YSR Praja News : విజయవాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చర్యలు కొనసాగిస్తున్నదన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి…